కమలాపురం మండలంలో 2021లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కడప జిల్లా పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 10.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



